చురుగ్గా నైరుతి
నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో జూన్‌9, 10 తేదీల్లో తెలుగు రాష్ట్రాలను రుతుపవనాలు పలకరించనున్నాయని విశాఖ వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. నైరుతి ఆగ్నేయ అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలకు, మాల్దీవులు, కొమోరిన్‌ ప్రాంతాలకు రుతుపవనాల…
రుతుపవనాలు వచ్చేస్తున్నాయ్ - వాతావరణ శాఖ
దశాబ్దాల నాటి రికార్డు స్థాయి అధిక ఉష్ణోగ్రతలు నమోదు చేస్తూ ఉత్తర, పశ్చిమ భారతదేశాన్ని ఉక్కిరిబిక్కిన చేస్తున్న వేడిగాలుల నుంచి ఉపశమనం దొరికింది. రానున్న 3 రోజుల్లో వేడిగాలుల నుంచి ఊరట లభించి సగటు ఉష్ణోగ్రతలు 3-4 డిగ్రీలు తగ్గుతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అయితే పశ్చిమ రాజస్థాన్, పశ్…
ఏపీలో పెరుగుతున్న కోవిద్ 19 కేసులు 
గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 9,858 శాంపిల్స్‌ను పరీక్షించగా 54 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. మరో 45 మంది వైరస్ నుంచి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ కాగా.. రాష్ట్రంలో యాక్టివ్ కేసులున్నాయి.   ఏపీని కరోనా మహమ్మారి భయపెడుతోంది. మళ్ల…
కరోనా మహమ్మారి పంజా
ఏపీని కరోనా మహమ్మారి పంజా విసురుతూనే ఉంది. గత రెండు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గినా.. లోకల్ కాంటాక్ట్, విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా వైరస్ వ్యాపిస్తోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 9,664 శాంపిల్స్‌ను పరీక్షించగా 68 మందికి కరోనా పాజిటివ్‌గా తేలినట్లు మీడియా బులిటెన్‌లో వైద్య ఆ…
చంద్రబాబు విశాఖ పర్యటన రద్దు 
తెలుగు దేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు విశాఖపట్నం పర్యటన రద్దు అయింది. సోమవారం విశాఖపట్నం, విజయవాడకు విమానాలను అధికారులు రద్దు చేసినట్లు తెలుస్తోంది. ప్యాసింజర్లు తక్కువగా ఉండటం, ఇతర కారణాలతో విమానాలను రద్దు చేశారు. అయితే ఇప్పటికే ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్.. చంద్రబాబు విశా…
రాకపోకలకు అనుమతి అక్కర్లేదు - షరతులు వర్తిస్తాయి
ఆంధ్రప్రదేశ్ లో వైరస్ నివారణ కోసం కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నా కూడా రోజు రోజుకి కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయినప్పటికీ లాక్ డౌన్ నాలుగోదశ లో కేంద్రం ఇచ్చిన సడలింపుల నేపథ్యంలో రాష్ట్రంలో వాటిని అమలు చేస్తున్నారు. ఇప్పటికే లాక్ డౌన్ ను ఎన్నో సడలింపులు ఇచ్చిన ఏపీ ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్…